టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డికి బెయిల్‌

16 Jun, 2017 19:28 IST|Sakshi

హైదరాబాద్‌ : భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డికి నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. నగరంలో పలుచోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరికొద్దిసేపట్లో దీపక్‌ రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.

మరిన్ని వార్తలు