ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం

12 Feb, 2015 09:53 IST|Sakshi
ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం

హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని నిలిపివేశారు. ఈ విమానం ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోవటంతో సుమారు 170మంది ప్రయాణికులు విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు