-

వివాహ వేడుకలో వీఐపీలు

17 Nov, 2016 00:57 IST|Sakshi
వివాహ వేడుకలో వీఐపీలు

వివాహ వేడుకలో వీఐపీలుమీర్‌పేట్ డివిజన్ పరిధిలోని నోమా కల్యాణ మండపంలో బుధవారం ప్రముఖ పారిశ్రామికవేత్త, నోయల్ ఫార్మా ఇండియా లిమిటెడ్ ఎండీ సండ్రపల్లి వెంకటయ్య, సుజాత దంపతుల కుమారుడు ఎస్.వెంకట బిపిన్‌కుమార్, కిరణ్మరుుల వివాహం ఘనంగా జరిగింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

అలాగే రాష్ర్ట మంత్రులు ఈటల రాజేందర్ , నారుుని నర్సింహారెడ్డి,  ప్రజాగాయకుడు గద్దర్, ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఆర్.కృష్ణయ్య, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ గోవింద్‌రెడ్డి, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి, కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, వైస్సార్‌సీపీ రాష్ర్ట నాయకులు పడాల శ్రీకాంత్, ఎంఆర్‌పీఎస్ జాతీయ, రాష్ర్ట అధ్యక్షులు సుంకపాక దేవయ్య, యాతాకుల భాస్కర్, ప్రధాన            కార్యదర్శి మేడి పాపయ్యలు కూడా వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశ్వీరదించారు.   - కుషారుుగూడ

మరిన్ని వార్తలు