మిర్చి ప్రాపర్టీ

13 Mar, 2016 02:33 IST|Sakshi
మిర్చి ప్రాపర్టీ

హీరోయిన్లు లతాహెగ్డే, పూజిత(తుంటరీ ఫేంలు)లు మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో సందడి చేశారు. రేడియో మిర్చి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ‘మిర్చి ప్రాపర్టీ షో’ను శనివారం వీరు ప్రారంభించారు. ఇందులో ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తున్నామని రేడియో మిర్చి హైదరాబాద్ స్టేషన్ డెరైక్టర్ అరిందం మోండల్ చెప్పారు. రూ.60 లక్షల నుంచి అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న ఈ షో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది.

 - మాదాపూర్

>
మరిన్ని వార్తలు