బస్ భవన్లో టీఎంయూ విజయోత్సవ సభ

9 Aug, 2016 19:11 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని బస్ భవన్లో మంగళవారం టీఎంయూ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సభా సమావేశంలో తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్ రావు, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ రమణారావు టీఎంయూకు గుర్తింపు హోదా పత్రాన్ని అందజేశారు.

మరిన్ని వార్తలు