*ఏపీకి ప్రత్యేక హోదా ప్రైవేట్ మెంబర్ బిల్లుపై నేడు రాజ్యసభలో ఓటింగ్
*న్యూఢిల్లీ : నగదు బదిలీ పథకంపై నేడు జాతీయ సమావేశం
*కృష్ణా పుష్కరాల ప్రత్యేక రైళ్లకు నేటి ఉ 8.00 గం.ల నుంచి రిజర్వేషన్. కృష్ణా పుష్కరాలకు 358 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే.
*నేడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.1కే లీటర్ వాటర్ పథకం ప్రారంభం. ఇందిరా పార్క్, కార్మిక నగర్లో ప్రారంభించనున్న జలమండలి. 200 వాటర్ కేంద్రాల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్న జలమండలి.
*ప్రొ కబడ్డీ : జైపూర్తో తలపడనున్న పాట్నా. రాత్రి 8.00 గంటలకు.
*లోక్సభలో నేడు మూడు ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టనున్న టీఆర్ఎస్
*నేడు ప్రపంచవ్యాప్తంగా కబాలి సినిమా విడుదల