హైదరాబాద్ : ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజ్ కమిటీ సమావేశం. గత శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై తుది నివేదికను ఖరారు చేయనున్న కమిటీ.
ఆంధ్రప్రదేశ్ : విశాఖలో రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు నేటితో ముగియనుంది.
తెలంగాణ : జేఎన్టీయూ అనుబంధ కాలేజీల గుర్తింపుకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ.
స్పోర్ట్స్ : నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో తలపడనున్న విలియమ్స్ సిస్టర్స్.