‘సత్యం’ దోషుల అప్పీళ్లపై నేడు విచారణ

7 May, 2015 01:16 IST|Sakshi

హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయాంటూ దోషులు రామలింగరాజు సహా ఇతరులు దాఖలు చేసుకున్న పిటిషన్లను ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు గురువారం విచారించనుంది. ఈ కేసును కొట్టివేయాలంటూ దాఖలైన అప్పీళ్లపై విచారణను కోర్టు జూన్ 30కి వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు