నేడు, రేపు జేఈఈ మెయిన్ పరీక్ష

9 Apr, 2016 03:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షను ఈ నెల 9,10 తేదీల్లో నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు తెలంగాణ నుంచి 5,988 మంది, ఏపీ నుంచి 14,760 మంది హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు