రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

29 Feb, 2016 07:49 IST|Sakshi

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.

అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు