హైదరాబాద్: గోడ కూలి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ సంఘటన నగరంలోని మెహిదీపట్నం అయోద్యనగర్లో బుధవారం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే ఉన్న ఓ గోడ కూలడంతో ఇద్దరు కూలీలు మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.