బంక్లో పెట్రోల్ పోయిస్తుండగా దాడి చేశారు!

29 Apr, 2016 20:23 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో శుక్రవారం సాయంత్రం ఓ రియల్టర్పై దాడి జరిగింది. బీఎన్రెడ్డి నగర్ బంక్లో పెట్రోల్ పోయిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు రియల్టర్ శ్రీనివాసరెడ్డి, అతని డ్రైవర్ ఫిరోజ్పై రాళ్లతో దాడి చేశారు.

అయితే ఈ రోజు ఉదయమే తనకు ప్రాణహాని ఉందంటూ.. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో రియల్టర్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు