జీడిమెట్ల పరిధిలో వాహనాలను దొంగిలిస్తున్న మహబూబ్(35) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు ఆటోలు, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.