ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న వెంకయ్య

11 Sep, 2016 14:06 IST|Sakshi

 నగరంలోని ఖైరతాబాద్ వినాయకుడిని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఆదివారం దర్శించుకున్నారు. మండప నిర్వాహకులు మంత్రులకు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఏక దంతుని దర్శించుకున్న అనంతరం నిర్వాహకులు మంత్రులకు గణనాథుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మంత్రులను శాలువాలు కప్పి సత్కరించారు.

 

మరిన్ని వార్తలు