మహిళ కిడ్నాప్‌: రూ. 4 లక్షల డిమాండ్‌

16 May, 2017 17:04 IST|Sakshi
హైదరాబాద్‌: అంబర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఆమె ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నట్లుగా తెలిసింది. కిడ్నాపర్లు మహిళ భర్తకు ఫోన్‌ చేసి రూ.4 లక్షలు డిమాండ్‌ చేశారు. కిడ్నాపైన మహిళ వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు