ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్

10 Nov, 2015 17:23 IST|Sakshi
ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్

హైదరాబాద్ :  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినం సందర్భంగా అందరికి సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ఈ దీపావళి  ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

 

మరిన్ని వార్తలు