వైఎస్ ఎన్నో మంచి పనులు చేశారు. ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. జలయజ్ఞంతో హరితాంధ్రప్రదేశ్ సాధించడానికి అహర్నిశలూ కృషిచేశారు. అందరినీ తనవారిలా భావించే ఆత్మీయ హస్తం ఆయనది.
– అక్కినేని నాగార్జున, సినీనటుడు