గుర్రం జాషువాకు వైఎస్ఆర్ సీపీ ఘన నివాళి

28 Sep, 2015 17:39 IST|Sakshi

హైదరాబాద్: మహాకవి గుర్రం జాషువా 120 జయంతి సందర్భంగా సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నివాళర్పించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాషువా చిత్రపటం వద్ద అంజలి ఘటించారు.

పార్టీ సీనియర్‌ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుర్రం జాషువా రచనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జాషువా చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

 

 

 

 

మరిన్ని వార్తలు