వైమానిక దాడులు : 10 మంది తీవ్రవాదులు మృతి

28 Feb, 2016 11:53 IST|Sakshi

కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ కుందుజ్ ప్రావిన్స్లో వైమానిక దళాలు నిర్వహించిన దాడుల్లో 10 మంది తాలిబన్ తీవ్రవాదులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రావిన్స్లోని ఖాన్ అబద్ జిల్లాలో శనివారం ఆర్థరాత్రి ఈ దాడులు వైమానిక దళం నిర్వహించిందని తెలిపారు.

మరిన్ని వార్తలు