చైనాలో బస్సు లోయలో పడి 33 మంది మృతి

15 May, 2015 20:05 IST|Sakshi

బీజింగ్: చైనాలోని షాంజి ప్రావిన్స్ వాయవ్య ప్రాంతంలో బస్సు లోయలోకి పడి కనీసం 33 మంది మరణించారు. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 30 మీటర్ల లోతున పడిపోయింది. 25 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా, మరో 8 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
 

మరిన్ని వార్తలు