పాక్లో భూకంపం

23 Oct, 2015 09:49 IST|Sakshi
పాక్లో భూకంపం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైందని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఎక్కడ ఆస్తి, ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపారు.  డాజల్ పట్టణానికి ఉత్తరంగా 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
 

మరిన్ని వార్తలు