చేపలతో విందు.. పసందు..

7 Sep, 2014 23:40 IST|Sakshi
చేపలతో విందు.. పసందు..

చూస్తేనే తెలియడం లేదా.. విశేషమేంటో.. చేపలతో కలిసి డిన్నర్..  చైనాలోని టియాన్‌జిన్‌లో ఉన్న పోలార్ ఓషియన్ వరల్డ్‌కు వెళ్తే.. మనమూ ఈ వినూత్న అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

ఓషియన్ వరల్డ్‌లో నీటి అడుగున ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఓషియన్ వరల్డ్‌లో అన్ని రకాల చేపలతోపాటు తాబేళ్లు, మంచు ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి. చేపలను చూస్తూ.. ప్లేట్లోని చేపలను లాగించేయొచ్చన్నమాట.

మరిన్ని వార్తలు