అమెరికా ఎంబసీ సమీపంలో బాంబు దాడి

29 Aug, 2017 15:45 IST|Sakshi
కాబూల్‌: అఫ్ఘనిస్థాన్‌ రాజధానిలో కాబూల్‌లో మంగళవారం బాంబు పేలుడు జరిగింది. అమెరికా ఎంబసీ కార్యాలయ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో 8 మందికి గాయాలయ్యాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో అమెరికా ఎంబసీతో పాటు పలు దేశాల రాయబార కార్యాలయలున్నాయి.
 
మరిన్ని వార్తలు