బుకర్ ప్రైజ్ తుది జాబితాలో ఝంపా లహరి

11 Sep, 2013 03:51 IST|Sakshi

లండన్: భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపా లహరి(46) ప్రతిష్టాత్మక ‘బుకర్ ప్రైజ్’ తుది జాబితాలో చోటు సాధించారు. గతంలో ఆమె పులిట్జర్ బహుమతి సాధించారు. కోల్‌కతా నేపథ్యంలో ఆమె రాసిన ‘ద లో లాండ్’ రచనకుగానూ మన్ బుకర్ ప్రైజ్-2013 తుది జాబితాలో ఎంపికైనట్లు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు.

మరిన్ని వార్తలు