నైజీరియాలో దాడి.. 23 మంది మృతి

29 May, 2019 10:00 IST|Sakshi

కానో: ఉత్తర నైజీరియాలోని రెండు గ్రామాలపై మోటార్‌సైకిళ్లపై గుంపుగా వచ్చి విరుచుకుపడిన సాయుధులు 23 మందిని పొట్టనపెట్టుకున్నారు. తుంగ, కబాజే గ్రామాల్లో స్థానికులు మంగళవారం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో వీరు దాడికి పాల్పడ్డారు.

మరిన్ని వార్తలు