కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్

8 Oct, 2014 16:19 IST|Sakshi

స్టాక్హోమ్: ఈ ఏడాది రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. అమెరికాకు చెందిన ఎరిక్ బెట్జిగ్, స్టెఫాన్ డబ్ల్యూ హెల్, విలియమ్ ఈ మోర్నర్లను సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేశారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
 

మరిన్ని వార్తలు