కేరళను ఆదుకోండి: పోప్‌

20 Aug, 2018 05:02 IST|Sakshi

వాటికన్‌ సిటీ: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కేరళను ఆదుకోవాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. వరద బాధితుల కోసం ఆయన ఆదివారం సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌ వద్ద ప్రార్థనలు నిర్వహించారని వాటికన్‌ న్యూస్‌ పేర్కొంది. ‘కేరâý  ప్రజల్ని ఆదుకోనేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి’ అని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు