బతకాలంటే దేశం దాటాల్సిందే

6 Sep, 2017 02:39 IST|Sakshi
బతకాలంటే దేశం దాటాల్సిందే

పిల్లాజెల్లా, తట్టాబుట్టాతో నీటిలో ఈదుకుంటూ వెళ్తున్న వీరంతా మయన్మార్‌కు చెందిన రోహింగ్యా  ముస్లింలు. మయన్మార్‌లో రోహింగ్యాలపై దాడులు మితిమీరడంతో బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందేందుకు బయల్దేరారు. ఇలా ప్రాణాలు అరచేతపట్టుకుని గత 10 రోజుల్లో బంగ్లాదేశ్‌కు దాదాపు 1,23,000 మంది వలసపోయారు. గత 24 గంటల్లో 35,000 మంది సరిహద్దు దాటారు.
 

మరిన్ని వార్తలు