తెలుగు యాత్రికుల అవస్థలు

26 Apr, 2015 09:20 IST|Sakshi
తెలుగు యాత్రికుల అవస్థలు

హైదరాబాద్: నేపాల్ నుంచి వచ్చిన తెలుగు యాత్రికులు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు 60 మంది తెలుగు వాళ్లు ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటిదాకా అధికారులు హైదరాబాద్కు తరలించే ప్రయత్నాలు చేయలేదని యాత్రికులు ఆందోళన చెందుతున్నారు.  

భూకంపం తీవ్రతకు భారత్లో మృతుల సంఖ్య 67 దాటింది. రాష్ట్రాల వారీగా చూసినట్లయితే.. బీహార్లో 47, ఉత్తరప్రదేశ్లో 17, పశ్చిమ బెంగాల్లో ముగ్గురు మృతిచెందారు.

మరిన్ని వార్తలు