టిప్పు సుల్తాన్ ఉంగరమిది

24 May, 2014 04:01 IST|Sakshi
టిప్పు సుల్తాన్ ఉంగరమిది

మైసూరును పాలించిన టిప్పు సుల్తాన్ ధరించిన ఉంగరమిది. 1799లో శ్రీరంగపట్టణం వద్ద బ్రిటిష్ సైన్యంతో జరిగిన యు ద్ధంలో ఆయన మరణించినపుడు సుల్తాన్ వేలికి ఈ ఉంగరముందని ఓ కథనం. 41.2 గ్రాముల బరువైన ఈ ఉంగరాన్ని శుక్రవారం లండన్‌లో క్రిస్టీస్ సంస్థ వేలం వేయగా రూ.1.42 కోట్ల ధర పలికింది.

>
మరిన్ని వార్తలు