ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్-2019లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వివరాలను ఐసీసీ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ ఐసీసీ ఏ విషయాలను వెల్లడించిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.