పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

25 May, 2019 00:33 IST|Sakshi
కుమార్తె సితార, కుమారుడు గౌతమ్‌

కుటుంబంతో క్వాలిటీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు మహేశ్‌బాబు. ‘మహర్షి’ సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి ఆయన ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. 20 రోజుల పాటు సాగే ఈ ట్రిప్‌లో పోర్చుగల్, ఇంగ్లాండ్‌ చుట్టి రానున్నారు మహేశ్‌. ట్రిప్‌లోని ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు మహేశ్‌ సతీమణి నమ్రత తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అందులో కొన్ని ఫొటోలు.
 

మరిన్ని వార్తలు