పోర్చుగల్‌లో మన్మథుడు

27 Apr, 2019 00:11 IST|Sakshi
నాగార్జున, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

పోర్చుగల్‌లో ‘మన్మథుడు–2’ టీమ్‌ చాలా హుషారుగా షూటింగ్‌ చేస్తున్నారు. ఆ షూటింగ్‌కి సంబంధించి చాలా ఫొటోలను విడుదల చేశారు. నాగార్జున హీరోగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. నాగార్జున, పి. కిరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతోంది.

>
మరిన్ని వార్తలు