సిద్ధగంగ మఠంలో రశ్మిక

11 Sep, 2018 11:42 IST|Sakshi

కర్ణాటక, తుమకూరు: తెలుగు, కన్నడ చిత్రాల యువ హీరోయిన్ రశ్మిక మందణ్ణ ఆదివారం తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. నటుడు రక్షిత్‌శెట్టితో ప్రేమ, పెళ్లికి బ్రేకప్‌ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తల్లితో కలిసి ఆమె స్వామీజీని కలిశారు. మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు.  

మరిన్ని వార్తలు