తారా దీపం

6 Apr, 2020 00:53 IST|Sakshi
కృష్ణంరాజు, శ్యామలా దేవి, మోహన్‌ బాబు, చిరంజీవి, సురేఖ

చీకటిని అంతం చేసేది వెలుగు. కోవిడ్‌–19తో ప్రపంచాన్ని ఒకలాంటి చీకటి ఆవహించింది. మన దేశంలో ఈ చీకటిని పోగొట్టడానికి ‘దీపం వెలిగిద్దాం’ అని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల దీపాలు వెలిగాయి. సినిమా స్టార్స్‌ కూడా దీపాలు వెలిగించి ‘‘మేము సైతం’’ అన్నారు. ఆ వెలుగులు చూద్దాం.


వెంకటేష్‌, నాగార్జున, అమల, అఖిల్‌, మహేశ్‌ బాబు


పాయల్‌ రాజ్‌పుత్‌, విష్ణు, గోపీచంద్‌, శ్రీయ


పూజా హెగ్డే, రాశీ ఖన్నా, రాజశేఖర్, జీవిత, శివాని, శివాత్మిక


అర్జున్, ఐశ్వర్య, సాయి కుమార్, సురేఖ

మరిన్ని వార్తలు