ఇద్దరు స్మగ్లర్ల హతం

12 Jun, 2016 11:02 IST|Sakshi
అమృత్ సర్: దేశంలోకి అక్రమంగా చొరబడడానికి ప్రయత్నించిన స్మగ్లర్లను బీఎస్ఎఫ్ దళాలు కాల్చి చంపాయి. భద్రతా దళాలకు, స్మగ్లర్లకు  జరిగిన కాల్పుల్లో ఇద్దరు పాకిస్థాన్ స్మగ్లర్లు మృతి చెందగా, ఒక బీఎస్ఎఫ్ జవానుకు గాయాలయ్యాయి. పంజాబ్ లోని ఫజిల్కా ప్రాంతంలోఆదివారం ఈ ఘటన జరిగింది. స్మగ్లర్ల   నుంచి 15 నార్కోటిక్, హెరాయిన్ ప్యాకెట్లను, ఆయుధాలను స్వాధీనం  చేసుకున్నట్లు అధికారులు వెల్లడించాయి.
 
మరిన్ని వార్తలు