30 నాటు బాంబులు స్వాధీనం

17 Oct, 2014 15:16 IST|Sakshi

కోల్కతా: పశ్చిమబెంగాల్లో శుక్రవారం 30 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. మాల్దా జిల్లాలోని ఓ మామిడి తోటలో వీటిని గుర్తించారు. ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచి మామాడి తోటలో దాచినట్టు పోలీసులు తెలిపారు.బాంబు డిస్పోజల్ సిబ్బంది వీటిని నిర్వీర్యం చేసినట్టు చెప్పారు. తోట యజమాని మోషిన్ షేక్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు