జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్

26 Feb, 2018 12:26 IST|Sakshi

నలుగురు మావోయిస్టులు హతం

రాంచీ : జార్ఖండ్‌లోని పలము జిల్లాలో సోమవారం తెల్లవారుజాము సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలకు మావోయిస్టులు తారసపడగా.. ఇరు వర్గాల మధ్య ఎదరుకాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్టు బలగాలు గుర్తించాయి. మరికొందరు మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం కూంబింగ్ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు