చర్ల: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని వూసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సరిహద్దులో కార్యకలాపాలు కొనసాగిస్తున్న వారిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.