ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు

16 Dec, 2016 14:08 IST|Sakshi
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఐడుగురు మావోయిస్టులు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరిపై రూ. లక్ష నగదు రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల పేరిట ఉన్నరివార్డును పోలీసులు వారికే అందించారు. జనజీవన స్రవంతిలో కలిసి కొత్త జీవితాన్ని ప్రాంభించాలని పోలీసులు వారికి సూచించారు. 
 
>
మరిన్ని వార్తలు