కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

13 Oct, 2016 18:05 IST|Sakshi
కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

ముంబై: బాంద్రాలో గురువారం ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముంబై తూర్పు బాంద్రాలోని బెహ్రాంపాడా మురికి వాడలో జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు