పాకిస్థాన్ జైళ్లలో 518 మంది భారతీయులు

1 Jul, 2016 21:17 IST|Sakshi

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని జైళ్లలో 518 మంది భారతీయ ఖైదీలు మగ్గుతున్నారని తాజా గణాంకాలు ఆ దేశం వెల్లడించింది.  ఇందులో అత్యధికంగా 463 మంది మత్సకారులు ఉన్నారు. ఈ నివేదికను పాకిస్థాన్ లోని భారత  అధికారులకు ఆదేశం అందిచింది. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ప్రతీ ఆరు నెలలకొకసారి ఇరు దేశాలలో ఉన్న దాయాది దేశాల ఖైదీల వివరాలను తెలియజేయాల్సి ఉంది.

 

>
మరిన్ని వార్తలు