ప్రభు స్పందించాడు! 20 నిమిషాల్లోనే సాయం!!

1 Apr, 2016 16:05 IST|Sakshi
ప్రభు స్పందించాడు! 20 నిమిషాల్లోనే సాయం!!

న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వశాఖ, రైల్వేమంత్రి సురేశ్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న తన కొడుకును ఆదుకోవాలంటూ ఓ తండ్రి ట్విట్టర్‌లో చేసిన విజ్ఞప్తికి.. 20 నిమిషాల్లోనే స్పందించి, సాయమందించి మరోసారి ప్రయాణికుల నుంచి ప్రశంసలందుకున్నారు.
 

మరిన్ని వార్తలు