ఎయిరిండియా విమానంలో మంటలు

25 Apr, 2019 10:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ​ఎయిర్‌ ఇండియా విమానాంలో మంటలు కలకలం రేపాయి.  ఢిల్లీ విమానాశ్రయంలోని న్యూఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో  బోయింగ్‌ 777 విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.  

అయితే ఈ ఘటనపై స్పందించిన ఎయిరిండియా  ఎయిర్ ఇండియా బోయింగ్ 777 లోని  ఏసీ  మరమ్మత్తు సందర్భంగా  మంటలొచ్చాయని, వెంటనే వాటిని అదుపు చేసినట్టు  తెలిపింది.  ఆ సమయంలో విమానంలో ఎవరూ లేరని  వివరించింది.  

మరిన్ని వార్తలు