-

పడవ బోల్తా : నలుగురు మృతి

5 Oct, 2017 07:41 IST|Sakshi

గోరఖ్‌పుర్‌(యూపీ) :
గోరఖ్‌పుర్‌ వద్ద రోహిణి నదిలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది కాపాడగలిగారు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

మరిన్ని వార్తలు