అదే మహాత్మునికి మనమిచ్చే నివాళి:మోదీ

25 Sep, 2016 18:09 IST|Sakshi
అదే మహాత్మునికి మనమిచ్చే నివాళి:మోదీ

న్యూఢిల్లీ: గాంధీ జయంతి(అక్టోబర్2) ని పురస్కరించుకొని ప్రజలు ఖాధీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్ మాట్లాడుతూ.. పేదలు అత్యధికంగా ఉన్న ఖాదీ రంగంలో ఉన్నారని వారిని ప్రోత్సహించేందుకు స్వదీశీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. మహాత్మా గాంధీ 1920 లో ఖాదీ ఉద్యమాన్ని ప్రారంభించారని మోదీ గుర్తు చేశారు.  గాంధీ జయంతి రోజున ఖాదీ వస్త్రాలను కొనడమే ఆయనకిచ్చే నివాళి కావాలని మోదీ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు