న్యూఢిల్లీ : 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా గృహ రుణాలపై వడ్డీ రాయితీలు ప్రకటించగా.. ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాల ధరలు తగ్గనున్నట్లు పేర్కొన్నారు. రూ. 45 లక్షల ఇల్లు కొంటే రూ. 3.5 లక్షల మేర వడ్డీ రాయితీ కల్పిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా హోంలోన్ తీసుకున్న వారికి మరో లక్షన్నర వడ్డీ రాయితీ ఉంటుందని ప్రకటించారు. ఇక ప్రస్తుత బడ్జెట్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, బంగారం ధరలు భారీగానే పెరుగనున్నాయి.
ధరలు తగ్గేవి
ధరలు పెరుగనున్న వస్తువులు ఇవే..