సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల..

14 Jul, 2018 21:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (యూపీఎస్సీ) సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలను శనివారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 13,336 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 7 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. సివిల్‌ మెయిన్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 600 మంది ఎంపికయ్యారు.

మరిన్ని వార్తలు