కొనసాగుతున్న కేసీఆర్ చైనా పర్యటన

14 Sep, 2015 07:05 IST|Sakshi

షాంఘై: చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన 8వ రోజు కొనసాగుతోంది. సోమవారం ఉదయం సీఎం కేసీఆర్ బృందం షెంజెన్ నగరానికి చేరుకుంది. అక్కడ ఇండస్ట్రియల్ హైటెక్ పార్కును కేసీఆర్ సందర్శిస్తారు. అనంతరం సాయంత్రానికి చైనా నుంచి హాంకాంగ్ చేరుకోనున్నారు.

మరిన్ని వార్తలు