దళిత కుటుంబంపై దాడి

24 Jul, 2016 14:40 IST|Sakshi
చిక్కమంగళూరు:  గుజరాత్ లోని ఉనా, బిహార్ లో దళితులపై దాడి మరువకముందే  కర్ణాటకలోని చిక్ మంగళూరులో ఆవుమాంసం వండారని ఓ దళిత కుటుంబంపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 17 న 30 మంది రైట్ వింగ్ కార్యకర్తలు బీఫ్ వండారనే కారణంతో  దళిత కుటుంబంపై దాడి చేశారు. ఎస్సీ,ఎస్టీ ఆక్ట్ చట్టం ప్రకారం ఏడుగురు నిందితులపై కేసును నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.
 
>
మరిన్ని వార్తలు